ఉత్కృష్ట మార్గం -- పరమహంస

 ఉత్కృష్ట మార్గం :-

ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు:

" నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. "

నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.

అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.

పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో... ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.

పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ల లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.

అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.

ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!
🙏🙏


అసలు రోజుకు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి.
ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది .

ఓం నమో నారాయణాయ .
ఓం నమో భగవతే వాసుదేవాయ .

విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును
ఆయురారోగ్యము కలుగును, పాపములు తొలగును.

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం

మన నిత్య జీవితంలో ని అన్నీ సమస్యల కు పరిష్కరాలు ఇందులో వున్నాయి

1 సర్వ కార్య సిద్దికి(27 వ శ్లోకం)

2 కళ్యాణ ప్రాప్తి కి (32 వ శ్లోకం)
3 ఉద్యోగ ప్రాప్తి కి ( 42 వ శ్లోకం)
4 దారిద్ర్య నాశనం కొరకు మరియు ధన ప్రాప్తి. కి ( 46 వ శ్లోకం. )
5 ఐశ్వర్య ప్రాప్తి కి (65 వ శ్లోకం )
6 విద్యా ప్రాప్తి కి ( 80 వ శ్లోకం )
7 సంతాన ప్రాప్తి కి (90 వ శ్లోకం )
8 సర్వ రోగ నివారణకు. ( 103 వ శ్లోకం)

9 పాపములు నశించుటకు. 106 వ శ్లోకం ),
10 సుఖ ప్రసవము నకు (107 వ శ్లోకం )

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను


మన స్వభావాన్ని బట్టే మన ఆలోచనలుంటాయి - రామకృష్ణపరమహంస

మన స్వభావాన్ని బట్టే మన ఆలోచనలుంటాయి : రామకృష్ణపరమహంస

ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోడ్డు మీదుగా ఒక దొంగ వెళుతూ అతణ్ణి చూశాడు. బహుశా రాత్రి ఎక్కడో కన్నం వేసుంటాడు. దోచుకున్న సోమ్మంతా మోయలేక ఇక్కడిలా పడి ఉంటాడనుకున్నాడు.

కొద్దిసేపటికి ఒక తాగుబోతు ఆ దారిన వెళుతూ పడుకున్న మనిషిని చూశాడు. బహుశా తప్పతాగి పడి ఉంటాడనుకున్నాడు. మరికొంతసేపటికి అదేమార్గంలో ఒక సాధువు వెళుతూ నిద్రపోతున్న ఆ మనిషిని చూశాడు. బహుశా ఈ మనిషి దైవధ్యానంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అందుకే ఒళ్ళుతెలియని స్థితిలో ఇలా పడుకుని ఉన్నాడు. ఎంత అదృష్టవంతుడు! అనుకున్నాడు.

మన స్వభావాన్నిబట్టే మన ఆలోచనలుంటాయి. వ్యతిరేకదృష్టితో మనం ప్రపంచాన్ని చూసినప్పుడు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. అందువల్ల మనసు అశాంతికీ, అల్లకల్లోలానికీ లోనవుతుంది. అలాకాక ఎదుటివారిని అనుకూల దృష్టితో చూడండి, అప్పుడు మనసు ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుందంటారు శ్రీరామకృష్ణపరమహంస.


గుడికి ఎందుకు వెళ్ళాలి?

✍*గుడికి ఎందుకు వెళ్ళాలి?*🙏
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💐మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
💐గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
⛳మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
🏹భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
⛳దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
🌷అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
⛳ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
⛳గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
🙏మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
🌷గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
⛳తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
🌄లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
🎇భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
🙏 కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏🙏 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ మెసేజ్ చదివిన తరువాత
ఈమెసేజ్ ను  మీరు ఒక పదిమందికి పంపండి.
🙏🙏🙏🙏🙏🍁🍁🍁🍁🍁


Taller girlfriend short boy

Please comment.
If your girl friend look like below image , so many advantages.

Please comment and advantages



Undies for two -- underware for two members

Ready to sale. It is very comfortable to couple's.



I am looking for a boyfriend

Just for fun
Please comment with friend photo



సంయమనం, ప్రవర్తన -- జీవితం ప్రశాంతం

_*✍ సంయమనం...*_

_ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపైన దాడి చేస్తుందనుకొని,  వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా ఉపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని  నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే  తెచ్చుకొంది._

_మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి  అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది._

_జీవితంలో ప్రశాంతంగా  ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని  పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్నిసార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది._
   
_జంతువులకు వాటి  ఆహారాన్ని మరియు కొంత నగదును వాటి ముందు వుంచితే, అవి ఆహారం వరకు తిని, నగదు వైపు అసలు చూడవు. దాని అవసరంకూడా వాటికి తెలియదు._
   
_అదే డబ్బు మరియ ఆరోగ్యం మనుషుల ముందు వుంచితే, ఎక్కువ మంది డబ్బునే తీసుకొంటారు. మనకు ఆరోగ్యమే మహా భాగ్యమని తెలియదు.


భయంకరమైన కాన్సర్ వ్యాధికి 300 రూపాయలతో చికిత్స

భయంకరమైన కాన్సర్ వ్యాధికి 300 రూపాయలతో చికిత్స..
తప్పక షేర్ చేయండి...

చెట్ల యొక్క బెరడు , వేర్ల నుండి అనేక జబ్బులను నయం చేస్తున్న
ఒక వైద్య నారాయణుడి గురించి మీకు తెలుసా...........?

క్యాన్సర్ ఏ స్థితిలో ఉన్నా కూడా వేలాది మందికి నయం చేశారనే విషయం
మీకు తెలుసా...........?
అయితే ఒక్కసారి చదవండి. అందరికీ తెలియజేయండి.

ఆ వైద్య నారాయణుడి పేరు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు,

శ్రీ ఆ హాస్పిటల్ పేరు :
N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER
NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA
KARNATAKA, PHONE NO: 08183-258033

క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు హిందీ, కన్నడ, భాషలలో మాట్లాడుతారు. తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకొంటారు.

రిపోర్ట్స్ లేకపోతే పేషంట్ ను చూసి మందు ఇస్తారు.స్కానింగ్ రిపోర్ట్స్ వుంటే మంచిది. ఒక్క క్యాన్సర్ కే కాకుండా చాలా రోగాలకు మందును ఇస్తారు.
మందు వాడే విధానము కరపత్రము రూపములో ఇస్తారు.

ఫోన్ నంబర్ వున్నది అది 08183-258033 , కానీ వ్యక్తిగతముగా కలిస్తేనే మంచిది.

అపాయింట్మెంట్ అనేది లేదు, Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది.

చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేకముగా Q ను ఆపి చూసి మందు ఇచ్చి పంపుతారు.

18 రకాల క్యాన్సర్లకు మందు ఇస్తారు, ఎటువంటి స్టేజి లో వున్నా వారు చూసి నిర్దారణ చేసి మందు ఇస్తారు.

పేషంట్ పోవాల్సిన అవసరంలేదు రిపోర్ట్స్ తీసుకొని పేషంట్ స్థితి తెలిసినవారు ఒక్కరు పోతే చాలు

పేషంట్ వెళ్ళగలిగే స్థితిలో ఉంటే అభ్యంతరము లేదు, పేషంటును వారు చూస్తారు

ఇతర దేశాలనుండి కూడా చాలామంది వస్తున్నారు

గురువారము, ఆదివారము ఈ రెండురోజులు మాత్రమే ఉదయము 8:00 గం ల నుండి అందరిని చూసి మందులు ఇచ్చిగాని వెళ్లరు అర్దరాత్రి అయిన సరే .............

గురువారము మందు పొందాలి అంటే
బుధవారము పొద్దుటినుండే Q మొదలవుతుంది

ఆదివారము మందు పొందాలి అంటే శనివారము పొద్దుటినుండే Q మొదలవుతుంది

కోటీశ్వరుడు అయినా పేదవాడు అయినా అందరూ అక్కడ సమానమే

షిమోగలో లాడ్జింగ్,హోటల్స్, ట్యాక్సీ, సౌకర్యము వుంది. షిమోగా నుండి నర్సిపుర కు 60 Km డైరెక్ట్ హాస్పిటల్ కు ప్రేవేట్ బస్స్ సౌకర్యము వుంది.


Good message for every one



1. జీవితంలో ఎప్పుడైనా

       ఎవరి నైనా పనికి రాని వారిగా

         పరిగణించవద్దు ఎందుకంటే

           చెడిపోయిన గడియారం

             కూడ రోజుకు రెండు సార్లు

               సరైన సమయం

                  సూచిస్తుంది.

🗣

2.  పేదరికం ధరిచేరినప్పుడు

      ఆప్తమిత్రులు కూడ

        దూరమైతారు అదే

          ధనవంతులైనప్పుడు

            తెలియని వారు కూడ

               మిత్రులవుతారు

🗣

3. ఒక్క సారి నవ్వుతూ చూడు

      ప్రపంచంలో ఉండే అందాలన్ని

        నీ సొంతమవ్వుతాయి కానీ

          తడిసిన కనురెప్పలతో

             చుస్తే అద్దంకూడ మసక

                బారి పోతుంది

🗣

4. తొందరగా దొరికేది ఏదైనా

       ఎక్కువకాలం మన్నికరాదు

         ఎక్కువకాలం మన్నిక

           వచ్చేది అంతతొందరగా

              దొరకదు



5. జీవితంలో వచ్చే చెడు రోజులు

      కూడా మన మంచి కొరకే

        అనుకోవాలి అప్పుడే

          తెలుస్తుంది నిజమైన

            స్నేహితులు ఎవరనేది

🗣

6. మనిషికి రోగాలు కుందేలు లాగా

      వస్తాయి తాబేలు లాగా

        వెళ్లుతాయి కానీ డబ్బులు

          తాబేలు లాగ వస్తాయి

             కుందేలు లాగా

                వెళ్లుతాయి

🗣

7. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని

       వెతకటం అలవాటు

         చేసుకోవాలి ఎందుకంటే

           పెద్ద పెద్ద మాటలు

             జీవితంలో చాలా

                అరుదుగా చోటు

                   చేసుకుంటాయి

🗣

8.దేవుడిని ప్రార్ధించినప్పుడు

      నాకు ఏమి ఇవ్వలేదని

        బాధపడకు ఎందుకంటే

          నీకు అక్కడ ఇవ్వక

            పోయినా నీకు నచ్చిన

              చోట నీకు దేవుడు

                నచ్చినవిధంగా ఇస్తాడు

🗣

9. నిత్యము ఎదురయ్యే

        అపజయాలను చూసి

          నిరాశ చెందకు కానీ

            ఒక్కోసారి తాళంచెవి

              గుచ్చంలో ఉండే ఆఖరి

                తాళంచెవి కూడ తాళం

                   తెరుస్తుందని

                      గమనించు

🗣

10. ఈ సమాజంలో నేను ఒక్కడిని

         ఎంచేయగలననీ ప్రతి మనిషి

           నిరాశ చెందుతుంటాడు

             కానీ ఒక్క సారి తలపైకెత్తి

               చూడు ప్రపంచానికి

                వెలుగునిచ్చే సూర్యుడు

                   కూడ ఒక్కడేనని

🗣

11. బంధవులు ఎంత చెడ్డ వారైనా

         సరే వదులుకోవద్దు

           ఎందుకంటే మురికి నీరు

             దప్పిక తీర్చలేక పోయిన

               కనీసం అగ్గి మంటలు

                 ఆర్పటానికి పనికి

                    వస్తాయి

🗣

12. మనకు మాటలు రాక ముందు

       మనము ఏంచెప్పబోతున్నామో

         అమ్మకు అర్థమయ్యేది కాని

           మనము మాటలు అన్ని

             నేర్చిన తరువాత ఇప్పుడు

                మాటమాటకు ప్రతిసారి

                   అమ్మా నీకు అర్థం

                      కాదులే అంటాం

🗣

13. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు

          దూరమైనారని బాధపడకు

            ఎందుకంటే నీవు ఒక్కనివే

               జయించగలవని వారు

                 నమ్మినందుకు నీవు

                     సంతోషించు

🗣

14. జీవితంలో హెచ్చుతగ్గులు

         రావటంకూడ మనమంచి

           కోసమే అనుకోవాలి

             ఎందుకంటే ECG లొ

               వచ్చే సరళరేఖా కూడ

                  మృత్యువును

                     సూచిస్తుంది

🗣

15. ఈ రోజుల్లో సంబంధాలు

         రొట్టె తొ సమానమైనవి

           ఎందుకంటే కొద్దిగా మంట

             ఎక్కవైందొలెదో రొట్టె

         మాడిమసి కావటం ఖాయం

🗣

16. జీవితంలో మంచి వారి కోసం

         అన్వేషించ వద్దు ముందు

            నీవు మంచిగా మారు

              బహుశా నిన్ను కలిసిన

                వ్యక్తికి మంచి మనిషి

                   అన్వేషణ పూర్తి

                      కావచ్చు నేమో

🗣

ధర్మంగా జీవించు ధర్మబద్దంగా  ముందుకు నడువు నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది.


పెళ్లంటే పెళ్ళాం కమ్మగా వండి పెడుతుంది అనుకుంటున్నాడు

పెళ్లి


ఓ రోజు భర్త తన బెస్ట్ ఫ్రెండ్ ని భోజనానికని ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంటి కొచ్చాక గాని తెలీదు భార్యకీ విషయం..🙃🙃

దాంతో గట్టిగా అరిచింది భర్త పై "ఎవరి నైనా డిన్నర్ కి పిలిస్తే నాకు ముందుగా చెప్పాలి గదా, నన్ను చుడండి నైటీ లో పనిమనిషిలా వున్నాను, ఇల్లంతా చిందర వందరగా బాయ్స్ హాస్టల్ రూంలా వుంది, కూరలు లేవు, అసలు మీకు బుద్దున్దా అని అడుగుతున్నాను"😏😏

దానికి భర్త తాపీగా "వాడికి వచ్చే వారమే పెళ్లి, ఇవన్నీ తెలుసు కుంటాడనే పిలిచానే, నువ్వేం కంగారుపడకు, ఉప్మా చేసి పడేయ్ తెలిసొస్తుంది వెదవకి పెళ్లంటే ఏంటో"l😀😀

పెళ్లంటే పెళ్ళాం కమ్మగా వండి పెడుతుంది అనుకుంటున్నాడు వెధవ...


భార్య పురుషుడైతే సుఖాలు

 ఏ పురుషుడైతే తన భార్య కు భయపడి ఉంటాడో ,
ఆతడు స్వర్గానికి వెళ్లి సర్వ‌ సుఖాలు అనుభవిస్తాడు.

ఏ పురుషుడైతే తన భార్యకు అస్సలు భయపడడో ,
ఆతడు భూమ్మీదనే స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు.

ఓం తత్సత్ 😋😝😛😜😆😬😍😃😊
_---------++++----_



 అధికంగా అబద్దాలు చెప్పేది కోర్టులోనే "..భగవద్గీత  చేతిలో పట్టుకొని "
/
అధికంగా నిజాలు చెప్పేది బార్ లోనే "..గ్లాస్ మందు చేతిలో పట్టుకొని "
/
ప్రపంచంలో  జెంట్స్ చెప్పే అతిపెద్ద అబద్దం : ఇంట్లో నా నిర్ణయం ఫైనల్ ..మా ఆవిడను అడగ అవసరం లేదు
/
ప్రపంచంలో  లేడీస్  చెప్పే అతిపెద్ద అబద్దం : నాదేముంది  మా ఆయనను అడిగి చెబుతా 😋😀😉😊😋😍


సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు

*సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు!!*
*దేవాలయాల మిస్టరీ*
=========================
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది.

ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి *మిస్టరీలు* కొన్ని మీ కోసం... చదవండి..

*శని శింగనాపూర్*

మహారాష్ట్రలో ఇది ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది..

*యాగంటి*

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం యాగంటి ఆలయం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..

*లేపాక్షి*

లేపాక్షీ మన ఆంధ్రాలో.. అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..

*తంజావూరులో మిస్టరీ*

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం *నీడ*. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా వుంది.

అదే...
*పూరీజగన్నాథ్ ఆలయం*

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు..

*షోలాపూర్*

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ..

*అమ్రోహా*

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? *తేళ్ళు!!* అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా.

*తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీలు.


చాలా ప్రయత్నం చేసిన తరువాత 21వ శతాబ్దం లో నాలుగవది దోరికింది

చాలా ప్రయత్నం చేసిన తరువాత 21వ శతాబ్దం లో నాలుగవది దోరికింది



Anti WhatsApp tablets

Anti WhatsApp tablets
Usage daily 1 tablet for men
2 tablets for women



ఫిబ్రవరి 14 రోజును నవంబర్ 14 ను కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దంగా ఉండండి

ఫిబ్రవరి 14 రోజును మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా ..?.......... ఐతే నవంబర్ 14 ను కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దంగా ఉండండి ............ అర్ధం కాలేదా ?...... ఫిబ్రవరి 14 రోజు న మీరు చేసే విచ్చలవిడితనానికి నిదర్శనం గా నవంబర్ 14 పిల్లల దినోత్సవం {బాలల దినోత్సవం} జరుపుకోవాలిగా .......... ప్రేమకి ,కామానికి తేడా తెలియని సన్నాసులారా ..! పాశ్చత్య దోరణిలో మునుగుతూ పార్కుల్లో , సినిమా దియేటర్ లలో .. ఖాళి పురాతన భవనాల్లో , తుప్పల్లో , మన దేశ పరువును , మీ తల్లిదండ్రుల పరువును మంటగలుపుతున్నారు .... కామం లేని ప్రేమ , బరితెగించని ప్రేమికులు ఉన్నవాళ్ళకి "లవర్స్ డే "తో పనిలేదు ... ఎందుకంటె ప్రేమకు రోజులతో పనిలేదు .. నిజమైన ప్రేమికులకు 365 రోజులు ప్రేమికుల దినోత్సవమే..........................




భర్త భార్యల బంధం

భర్త భార్యల బంధం ...

🎲బాత్రూమ్ లో నుండి " ఏమండి"
అని పిలిచిందంటే
బొద్దింకని కొట్టాలని అర్ధం..
🎲రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ"
అని పిలిచిందంటే
బిల్లు కట్టమని అర్ధం
🎲కళ్యాణమండపంలో " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలిసినవారొచ్చారని అర్ధం
🎲బట్టల షాపులో " ఏమండీ"
అని పిలిచిందంటే
వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..
🎲బండిలో వెళ్ళేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
పూలు కొనాలని అర్ధం..
🎲హాస్పిటల్ కి వెళ్ళినపుడు " ఏమండీ "
అని పిలిచిందంటే
డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం
🎲వాకిట్లోకి వచ్చి బయట చూసి " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలియనివారెవరో వచ్చారని అర్ధం..
🎲బీరువా ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
డబ్బు కావాలని అర్ధం..
🎲డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి " ఏమండీ "
అని పిలిచిందంటే
భోజనానికి రమ్మని అర్ధం..
🎲భోజనం చేసేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్ధం
🎲అద్ధం ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
ఈ చీరలో తనెలా ఉందో చెప్పమని అర్ధం..
🎲నడిచేటపుడు " ఏమండి "
అని పిలిచిందంటే
వేలు పట్టుకుని నడవమని అర్ధం
🎲అను నిత్యం తనతో చెప్పినా
నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం...
# అను నిత్యం ఏమండీ అంటూ చంపేస్తుందని అపార్ధం చేసుకోవడం కాదు
అర్ధం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది....
ఏదో తెలిసింది చెప్ప


హిమాచల్ ప్రదేశ్‌లోని శివలింగం wonder

హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలోఉన్న బిజిలి మహాదేవ్ మందిర్ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.
కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో… శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది
12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.



భర్త ఆఫీస్ నుంచి విచారంగా ఇంటికొస్తాడు

భర్త ఆఫీస్ నుంచి విచారంగా ఇంటికొస్తాడు..

భార్య .ఎందుకు అలా ఉన్నారు..!?

మా ఆఫీస్ బిల్డింగ్ కూలిపోయింది..నా కొలీగ్స్ మొత్తం చనిపోయారు..

మరి మీరెలా బ్రతికారు..!?

నేను సిగరెట్ తాగటానికి బయటకు వచ్చాను..

Thank God..!! ఎలాగో బ్రతికారు..

భర్త సోఫాలో కూర్చుని మందు తాగుతూ టి వి ఆన్ చేసాడు..టి వి లో ఆఫీసుకు సంబందించిన విచారకరమైన చిత్రాలు చూయిస్తున్నారు..C M మీడియాతో మాట్లాడుతూ భాదిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాడు...

భార్య :
ఛీ..ఛీ..!! ఎంత చెప్పినా మీ పాడు సిగరెట్ అలవాటు మాత్రం మానుకోరు కదా !

😳😳😳😳😳


సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు -- 12 దేవాలయాల మిస్టరీ

*సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు!!*
*12 దేవాలయాల మిస్టరీ*

ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది.

ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి *మిస్టరీలు* కొన్ని మీ కోసం... చదవండి..

*తెప్పేరుమనల్లూర్*

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010 లో ఒక రోజు ఉదయం ఆలయపూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై వుండటం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడ్నుంచి బిల్వాపత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటిద్వారా ఆ బిల్వపత్రాలతో శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించివుంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం. కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకూ వీడనేలేదు.
pc: youtube

*శని శింగనాపూర్*

మహారాష్ట్రలో ఇది ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది..

*గురుద్వార్*

గురుద్వార్ పంజాబ్ లోని మొహాలీలో వుంది. ఈ గురుద్వార్ లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి వుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు వుంది. సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి. కాని ఇక్కడున్న మామిడిచెట్టుకి కాలాలతో సంబంధం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాస్తూనే వుంటాయి. ఆ మామిడిచెట్టుకి ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్ధం గాని ప్రశ్న..

*యాగంటి*

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం యాగంటి ఆలయం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..

*లేపాక్షి*

లేపాక్షీ మన ఆంధ్రాలో.. అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..

*దార్వేష్ దర్గా*

ఇది పూణేలో వుంది. 90 కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ కరెక్ట్ గా 11 మంది కలిసి ఒక రాయిని కేవలం ఒక్క వేలితో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే *"హజరత్ కమార్ అలీదర్వేష్"* అని పలుకుతూ రాయిని పైకెత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 5 నుంచి 10 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే వుంటుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్క లేదు..

*తంజావూరులో మిస్టరీ*

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం *నీడ*. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా వుంది.

అదే...
*పూరీజగన్నాథ్ ఆలయం*

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు..

*షోలాపూర్*

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ..

*కబీస్ బాబా ఆలయం*

ఓ దేవుడు లేని ఆలయం. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం. ఈ ఆలయంలో విగ్రహం వుండదు. పూజారి కూడా వుండడు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని అక్కడివారు చెపుతున్నారు. అయితే అక్కడ ఓ శివభక్తుడు *కబీస్ బాబా* వుంటారు. ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యంసేవించి, భక్తుల అనారోగ్యసమస్యలను నయంచేస్తాడని ఇక్కడివారు నమ్ముతూ వుంటారు..

*అమ్రోహా*

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? *తేళ్ళు!!* అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా..

*మిస్టరీమమ్మీ*

మరో విచిత్రం.. అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది. అదే ఓ మిస్టరీమమ్మీ. మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్. కాని హిమాచలప్రదేశ్ లో *గ్యూ* అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికి షాక్ ఇస్తోంది. సంగాతెన్జింగ్ అనే టిబెట్ కు చెందిన ఒక బౌద్ధసన్యాసి మమ్మీ అక్కడ కూర్చొనివుంది. ఆ మమ్మీ 500 ఏళ్ల నాటిది. అయితే అది చెక్కుచెదరని చర్మం, జుట్టుతో అలాగే వుంది. అయితే ఇదేమిచిత్రమో.. అనేది ఎవరికీతెలీదు.

*తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీలు.


ఆ రోజులే బాగున్నాయ్

*ఆ రోజులే బాగున్నాయ్* !
�----------�----------�

టెన్షన్లు..
ఒత్తిళ్లు...
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
�ఆ రోజులు బాగున్నాయ్..!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఎండాకాలం
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..
ఎర్రని ఎండను సైతం
లెక్కచేయని...
�ఆ రోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
� ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

మటన్ బిర్యానీ..
చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం వచ్చిందంటే
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
� ఆ రోజులే బాగున్నాయ్..!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
� ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
� ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!

పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
� ఆ రోజులు బాగున్నాయ్..!

�ఆ రోజులు బాగున్నాయ్...�
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...�
 *ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది*
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹
💑👨‍👨‍👧👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👩‍👩‍👦🌏💞
డబ్బె ముఖ్యం అనుకొని ఎన్ని డబ్బులు ఇచినా కొనుక్కోలేని వటిని వొదులు కుంటున్నము

ఆలొ చించండి !!!!!


Funny jokes










Types of headache jokes